సాధకులు ఎవరైతే శ్రీ గోయెంక గారితో లేక అతని సహాయ ఆచార్యులతో ఒక 10 రోజుల విపశ్యన శిబిరం పూర్తి చేసి మరియు చివరిగా చేసిన విపశ్యన శిబిరం తరువాత మరి ఏ ఇతర ధ్యాన పద్దతిని ఆచరించని వారు ధమ్మ సేవ ఇవ్వవచ్చు.
ఒక శిబిరంలో ధమ్మ సేవలందిస్తున్నప్పుడు మీరు రోజులో కనీసం 3 గంటలు ధ్యాన సాధన చేస్తూ, శిబిరంలో సాధన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా, వంట, శుభ్ర పరిచే పనులు మరియు రోజు సహాయ అధ్యాపక, సాధకుల సమావేశ సమయంలో సహాయం చేస్తారు.
దేశము
నివసిస్తున్న దేశం ఎంచుకోండి